టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌలిపై ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మోడర్న్ మాస్టర్స్ ఎస్.ఎస్ రాజమౌళి పేరుతో ఈ డాక్యుమెంటరీ వస్తోంది. తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు.
కల్కి 2898 ఏడీ విజయంతో ఊపు మీదున్న డార్లింగ్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. భారతీయ స్టార్లలో షారూఖ్ని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు 11 గంటలకు ప్రారంభమయ్యాయి. కేంద్రంలో ఎన్డీయే సర్కారు మూడోసారి కొలువుతీరింది. దీంతో తొలిసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో బడ్జెట్ సమర్పించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం తన విధి
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వికలాంగులైన ఐఏఎస్ అధికారులు అన్ని పనులు చేయలేరంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ట్విట్టర్లో ఆమె చేసిన వ్యాఖ్యలకు అదే స్థాయిలో విమర్శలు గుప్
నీట్ పరీక్షల విషయంలో ఏం జరుగుతోందో తెలియక దేశంలోని విద్యార్థులంతా ఆందోళనలో ఉన్నారని పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్లో పరీక్షల విధానం మోసపూరితంగా ఉందని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ విషయమై ఆయన ఇంకా ఏం మాట్లాడారం
ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ మాట్లాడారు. రాజకీయాలు చేయడానికి పార్లమెంట్ వేదిక కాదని, దేశం కోసం ఉందన్నారు.
జో బైడెన్ అత్యంత చెత్త అధ్యక్షుడని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వచ్చే నవంబర్లో జరగబోయే ఎన్నికలకు జో బైడెన్ బరి నుంచి తప్పుకొన్నారు. అయితే తాను కలమలాహారిస్ని మరింత దీటుగా ఓడిస్తానని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ విషయమై ఆయన ఇంకా ఏమన్నారంటే?
డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు అయిన జో బైడెన్ అమెరికా అధ్యక్ష రేసు నుంచి వైదొలగారు. అతని అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో అతనే తొలగుతున్నట్లు తెలిపారు.
జీవితం ఒక్క క్షణంలో మారిపోతుందని కొందరు అంటుంటారు. కొన్ని సంఘటనలు చూస్తే నిజమే అనిపిస్తుంది. పారిశుద్ధ్య కార్మికులకు చెత్త కుప్పలో విలువైన డైమండ్ నెక్లెస్ దొరికింది. ఈ ఘటన చెన్నైలో జరిగింది.