ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 10.2 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం నుంచి డెల్టా కాలువకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Trash Balloon : చెత్తతో నిండిన బెలూన్లతో దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల మధ్య మరోసారి పోరు మొదలైంది. ఉత్తర కొరియాకు ప్రతిస్పందించడానికి దక్షిణ కొరియా రెండు రోజుల క్రితం దీనిని ప్రారంభించింది. ఆ తర్వాత ఆదివారం అంటే జూలై 21 న ఉత్తర కొరియా పెద్ద మొత్తంలో చెత
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. అలాగే అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ రోజు(2024 July 21st) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
గౌరీకుండ్-కేదార్నాథ్ పాదచారుల మార్గంలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం జరిగింది. చిర్బాస సమీపంలోని కొండపై నుంచి అకస్మాత్తుగా భారీ మొత్తంలో శిథిలాలు, బండరాళ్లు పడిపోయాయి.
కువైట్ సిటీలోని ఓ ఫ్లాట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో భారతీయ దంపతులు, వారి ఇద్దరు పిల్లలు చనిపోయారు. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు శనివారం తెలిపారు.
నేపాల్ ప్రధానిగా ఇటీవల ప్రమాణం చేసిన కేపీ శర్మ ఓలీ నేడు పార్లమెంట్లో విశ్వాస పరీక్షను ఎదుర్కొనున్నారు. మూడు పార్టీలు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయనున్నాయి.
జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల దృష్ట్యా, ఆ ప్రాంతంలో ఉగ్రవాద సంఘటనలను నిరోధించడానికి భారత సైన్యం దళాలను తిరిగి మోహరించింది. అత్యున్నత శిక్షణ పొందిన, పెద్దఎత్తున ఈ ప్రాంతంలోకి చొరబడిన ఉగ్రవాదులను ఎదుర్కోవడమే లక్ష్యంగా పెట్టుకున