బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్కు సంబంధించిన న్యూస్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. మిగతా స్టార్ హీరోలు వెయ్యి కోట్లు కొల్లగొట్టేందుకు దూసుకుపోతుంటే.. అక్షయ్ మాత్రం వెయ్యి కోట్ల నష్టం మిగిల్చాడు అనేది షాకింగ్గా మారింది.
హర్యానాలో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఢిల్లీ-పంజాబ్ లాగానే ఇప్పుడు హర్యానాలో కూడా అదే మోడల్ను తీసుకురావాలని ఆప్ ప్రయత్నిస్తోంది.
దేవర సినిమాకు మళ్లీ అనిరుధ్ దెబ్బేశాడా? అంటే, అవుననే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో ఓసారి ఇలాగే చేసిన అనిరుధ్.. ఇప్పుడు మరోసారి అలా చేస్తున్నాడనే వార్తలు వస్తుండడంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు.
ఏపీ ఎన్నికలు ముగిసి ఫలితాల అనంతరం నుంచి కొనసాగుతున్న చర్చ. వై ఎస్ జగన్ అసెంబ్లీ కి వస్తారా అని. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం రోజు కూడా ఈ చర్చ నడిచింది, కానీ, జగన్ అసెంబ్లీ కి వచ్చి ప్రామాణస్వీకారం చేసినవెంటనే వెళ్లిపోయారు. ఇప్పుడు వచ్చే సోమవారం
'కల్కి 2898 ఏడి' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోక నాయకుడు కమల్ హాసన్.. భారతీయుడు 2తో మరో హిట్ అందుకోవాలని అనుకున్నారు. కానీ ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టేసింది. దీంతో భారతీయుడు 2కి భారీ నష్టాలు వచ్చేలా ఉన్నాయి.
ఏదైనా పండుగ వస్తుందంటే చాలు మన తెలుగు నిర్మాతలు సినిమాలతో రెడీ అవుతుంటారు. ప్రేక్షకులకు కూడా పండుగ రోజు సినిమా చూడటం ఒక అలవాటు. కొన్ని దశాబ్దాల నుంచి ఇది జరుగుతుంది. పండుగలతో పాటు పబ్లిక్ హాలిడేలకు కూడా సినిమాలు ఎక్కువగానే రిలీజ్ చేస్తుంటా
మైక్రోసాఫ్ట్ సర్వర్లలో ఏర్పడిన లోపం ప్రభావం ఒక్క అమెరికాలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిపైనా కనిపించింది. విమానయాన సంస్థలపై అత్యధిక ప్రభావం పడింది. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సేవలు నిలిచిపోయాయి.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఉస్తాద్ హీరో రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్' రిజల్ట్ చాలా కీలకంగా మారింది. కానీ ఈ సినిమాకు ఏకంగా నాలుగు సినిమాలు పోటీ ఇస్తున్నాయి. మరి డబుల్ ఇస్మార్ట్ ఎలా ఉండబోతోంది?
ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మాణంలో.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898ఏడి' సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. హిందీలో కూడా దుమ్ముదులిపేస్తోంది. అయితే ఇప్పుడు కలెక్షన్స్ తగ్గిన.. సెన్సేషనల్గా నిలిచేలా
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. తన అందం, అభినయంతో టాప్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. తాజాగా ఆమె తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.