KNR: జిల్లా కేంద్రంలో ఇవాళ భగవతి పాఠశాలలు, సమైక్య సాహితి ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డా. డింగరి నరహరి ఆచార్య రచించిన ‘మథనం’, ‘ఉజ్జీవనం’ పుస్తకాలను డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఆవిష్కరించారు. అనంతరం, బీజేపీ రా
VSP: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఈనెల 24న విశాఖ పర్యటనకు రానున్నారు. రాత్రి 9 గంటలకు విశాఖ చేరుకుని హోటల్లో బస చేస్తారు. 25న ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని, మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడకు తిరుగు ప్రయాణం
SRCL: మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు లాక్కెళ్ళిన దొంగలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సిరిసిల్ల సీఐ శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్లలోని సాయి నగర్లో మార్చి 17, 2026న మెరుగు లత తన ఇంటి నుంచి బయటకు రాగా సయ్యద్ మౌలానా, మంగురు ప్రకాష్ యాదవ్ అడ్రస్
సత్యసాయి: కొడికొండ చెక్పోస్ట్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి లారీ నడుపుతున్న అజిత్ పాల్ అనే వ్యక్తి పట్టుబడ్డారు. సీఐ జనార్ధన్ బృందం నిందితుడిని హిందూపురం కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 10,000 రూపాయల జరిమానా విధించారు
TPT: తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ(UG) ఇయర్ ప్యాటర్న్ అభ్యర్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రంజాన్ సందర్భంగా శనివారం జరగాల్సిన పరీక్ష వాయిదా వేసినట్లు పరీక్ష విభాగ నియంత్రణ అధికారి రాజమాణిక్యం పేర్కొన్నారు. వాయ
ATP: తాడిపత్రి ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మెసేజ్ రూపంలో హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్లు, టవర్లు, విద్యుత్ స్తంభాలు, పొలాలు,
NTR: జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొక్కజొన్న, వరి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయని వైసీపీ నేతలు తెలిపారు. నష్టపరిహారం అందించాలని తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. మొక్కజొన్నకు
బాపట్ల పట్టణంలో దోమలను సమూలంగా నిర్మూలించి, మలేరియా, డెంగీ, చికెన్ గునియా వంటి కీటక జనిత వ్యాధులను అరికట్టడం ప్రధాన లక్ష్యమని జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జున రావు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మే
JGL: పర్యావరణ పరిరక్షణతోనే గ్రామానికి పచ్చని భవిష్యత్తు ఉంటుందని రాయికల్ మండలం ఇటిక్యాల యువత నిరూపించారు. గ్రామంలో నిర్మిస్తున్న గంగాదేవి ఆలయానికి ఓ యూత్ సభ్యులు తమ సామాజిక బాధ్యతగా రూ.12,222 ఆర్థిక సాయం అందజేశారు. ఈ నిధులతో ఆలయ ప్రాంగణంలో పచ్చద
RR: ప్రజల అవసరాలే మా మొదటి ప్రాధాన్యత అని నందిగామ మండలం చేగూరు సర్పంచ్ శ్రీశైలం అన్నారు. గ్రామంలోని 4,5,8 వార్డుల్లో శాశ్వత బోర్లను ప్రారంభించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వార్డుల్లో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని బోర