BHNG: మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో అంగడి బజార్లో తై బజార్ పనులను మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమా నర్సయ్య దగ్గర ఉండి పరివేకస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మోత్కూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ సతీష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.