NGKL: జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డ్లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను బుధవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలో విద్యుత్ సరఫరా సమస్య
TPT: కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో గాత్ర కచేరీ, భరతనాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శ్ర
NLR: జిల్లాలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం అధికారులను ఆదేశించారు. ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు, ఉపాధి పనుల సమయం తగ్గింపుతో పాటు ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్
కాకినాడ: పుదుచ్చేరి, యానాం ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈనెల 18 నుంచి ఏప్రిల్ 9 వరకు నీలపల్లి, మల్లవరం, సుంకరపాలెం వద్ద 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు రొటేషన్ పద్ధతిలో రెవెన్య
MHBD: ఇనుగుర్తి మండలంలోని ఇనుగుర్తి, చిన్న ముప్పారం జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు గంజాయి, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్సైరాజేశ్వరి మాట్లాడుతూ.. మత్తు
MDK: తూప్రాన్ గురుకులంలో 11 ఏళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పిట్ల స్వామి (22), బేగరీ శ్రీకాంత్ (27) లకు మూడేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శుభావల్లి తీర్పునిచ్చినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. 2018లో సంఘటన జరగా నేరం
KNR: మానకొండూరు మండలం ఊటూర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రాత్రి వేళల్లో ఆకతాయిలు మద్యం, గంజాయి సేవిస్తూ హంగామా సృష్టిస్తున్నారు. పాఠశాల భవనాలకు నష్టం కలిగిస్తూ స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. చెట్లు దట్టంగా పెరగడం వల్ల ఈ ప్రాంతం వారికి
AKP: యలమంచిలిలోని శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన ప్రతిజ్ఞ నిర్వహించారు. ప్రిన్సిపల్ చంద్రశేఖర్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. కామర్స్ విభాగాధిపతి డా. చిట్టిబాబు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగా
NLR : తెలుగు భాషాభివృద్ధి, ఉగాది విశిష్టత, రచనలపై మూడు దశాబ్దాలుగా పురాతన శాసనాల గురించి అవగాహన కల్పిస్తున్న బుచ్చికి చెందిన ఉపాధ్యాయులు, గండికోట సుధీర్ కుమార్ ఉగాది పురస్కారం అందుకున్నారు. వెంకటాచలం ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో స