HYD: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటిపైన బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసిన దాడులను బహుజన విద్యార్థి సంఘాల నాయకులు ఖండించారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ వద్ద దళిత్ బహుజన స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బహు
AP: ఉగాది కానుకగా 10060 పోస్టులతో మంత్రి లోకేష్ జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులపై అన్ని రకాల అలర్ట్స్ కోసం ఉద్యోగార్థులు ‘నైపుణ్యం’లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించార
HNK: పరకాల పట్టణంలోని ఈద్గా మసీదులో నిన్న సాయంత్రం పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని “మడికొండ బ్రదర్స్” ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా ఏర్పాటు చేశారు. TPCC SC సెల్ రాష్ట్ర కమిటీ వైస్ ఛైర్మన్ డా. శ్రీను మాట్లాడుతూ.. రంజాన్ ఉపవాస దీక్ష భక్తి
GDWL: గ్యాస్ వినియోగదారులు నిబంధన ప్రకారం సిలిండర్లు బుక్ చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని పలు గ్యాస్ ఏజెన్సీలు తనిఖీ చేశారు. జిల్లాలో 11 ఏజెన్సీల పరిధిలో గృహ అవసరాల కనెక్షన్లు 1,76,366, వాణిజ్య కనెక్షన్లు 907 ఉ
MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లో నిన్నతహసీల్దార్ శ్రీనివాస్ అదనపు ఎస్సై అంజమ్మ, సివిల్ సప్లై అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రకాళి రెస్టారెంటులో రెండు గృహ అవసరాల సిలిండర్లను స్వాధీనం చేసు
SKLM: పోలాకి మండలం మబగాంలో పరాభవ నామ సంవత్సరం పురస్కరించుకుని బుధవారం రాత్రి నిర్వహించిన పంచాంగ శ్రవణంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృ ష్ణదాస్ పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రాబోయే మార్పులు, వాతావరణం, రాజకీయ, సామ
KRNL: నందవరం మండలం నది కైరవాడి గ్రామానికి చెందిన యువ రైతు వడ్రంగి రామాచారి (35) గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయనను కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి భార్య మల్
AP: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఇవాళ తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో పండుగ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు జరిగే పంచాంగ శ్రవణం, పూజా కార్యక్రమాల్లో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్, ఆయన సతీమతి భారతి పాల్గొననున్నారు.
కాకినాడ: కొత్తపల్లి మండలంలో మంచినీరు లేక మూడు గ్రామాల ప్రజలు మూడు రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న కలవల దొడ్డి, వెంకటరాయపురం, పెద్ద కలవల దొడ్డి గ్రామాల ప్రజలు మంచినీటి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మంచినీటి పైపులైన్ ధ్వంసం కావడంతో మంచి
CTR: జిల్లాలో దివ్యాంగుల వికలత్వం గుర్తించడానికి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో ‘సదరం’ స్లాట్ బుకింగ్లు ప్రభుత్వం అనుమతిచ్చిందని అధికారులు తెలిపారు. ప్రతి సోమ, మంగళవారం కార్యక్రమం ఉంటుందన్నారు. మార్చి నుంచి మే వరకు తొలి త్రైమ