CTR: జిల్లాలో దివ్యాంగుల వికలత్వం గుర్తించడానికి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో ‘సదరం’ స్లాట్ బుకింగ్లు ప్రభుత్వం అనుమతిచ్చిందని అధికారులు తెలిపారు. ప్రతి సోమ, మంగళవారం కార్యక్రమం ఉంటుందన్నారు. మార్చి నుంచి మే వరకు తొలి త్రైమాసికానికి సంబంధించి స్లాట్ల బుకింగ్ జరుగుతాయన్నారు.