SRCL: వేములవాడ సమీపంలోని నక్కవాగు వద్ద ఇసుక రీచ్ నుంచి తరలింపును నిరసిస్తూ బుధవారం రైతులు వాహనాలను అడ్డుకున్నారు. వేసవిలో భూగర్భ జలాలు తగ్గి పంటలు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తహాసీల్దార్ అబూబకర్ వివరణ ఇస్తూ.. కేవలం ఇందిరమ్మ ఇళ్ల
TGSRTC గ్రీన్ ట్రాన్స్పోర్ట్ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకం కింద రాష్ట్రానికి తాజాగా మరో 200 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు. తొలిదశలో భాగంగా ఇప్పటికే 2,000 బస్సులను కేంద్
అన్నమయ్య: రాయలసీమ కవులు, కళాకారులకు ఉగాది పురస్కారాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని డా. తవ్వా వెంకటయ్య బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. 2026 ఉగాది అవార్డుల్లో కోస్తాంధ్రకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం పక్షపాతానికి నిదర్శనమని, కడప ఉమ్మడి జిల్లాలో ఒక
NDL: శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు మూడో రోజు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా, క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. సాయంత్రం నందివాహనంపై స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం అట్టహాసంగా జరిగింది, దీనికి
PDPL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి తనను ఆహ్వానించకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించి అవమానించారని మంథని మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ శ్రీలత ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం అదనపు కలెక్టర్కు
SRD: పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతాల మేధావుల కోరిక మేరకు MMTS రైల్వే స్టేషన్ మార్పుకు అడుగులు పడుతున్నాయి. BHEL (LIG) నుంచి NH165 జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు ఇక్రిశాట్ ( ఫెన్సింగ్) ప్రాంతానికి మార్చేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున
తూ.గో: రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని కొంతమూరు మసీదులో బుధవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో మంత్రి దుర్గేశ్ పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఉపవాస దీక్షను ముగించుకునే ఈ ఆధ్యాత్మి
BDK: ప్రార్థనా స్థలాల వద్ద ప్రత్యేక విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. ఉగాది, రంజాన్ పండుగల దృష్ట్యా నియోజకవర్గంలోని ఆలయాలు, మసీదుల వద్ద పారిశుద్ధ్య పనులను మె
మార్కాపురం జిల్లా తర్లుపాడు రైల్వే గేట్ సమీపంలో గుంటూరు-తిరుపతి ట్రైన్ బుధవారం రాత్రి అకస్మాత్తుగా ఆగింది. చక్రాల రాపిడితో S7 బోగి వద్ద పొగలు వచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ట్రైన్ను నిలిపివేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా సాంకేతిక