మార్కాపురం జిల్లా తర్లుపాడు రైల్వే గేట్ సమీపంలో గుంటూరు-తిరుపతి ట్రైన్ బుధవారం రాత్రి అకస్మాత్తుగా ఆగింది. చక్రాల రాపిడితో S7 బోగి వద్ద పొగలు వచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ట్రైన్ను నిలిపివేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా సాంకేతిక సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.