WGL: గీసుగొండ మండలంలోని BJP జిల్లా కార్యాలయంలో గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వర్ణ కంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక, బ్రహ్మశ్రీ డా.కాళేశ్వరం సుమన్ శర్మ పంచాంగం వినిపించారు. రాబోయే ఏడాదిలో దేశ కాల పరిస్థితుల గురుంచి వివరించారు.