AP: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఇవాళ తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో పండుగ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు జరిగే పంచాంగ శ్రవణం, పూజా కార్యక్రమాల్లో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్, ఆయన సతీమతి భారతి పాల్గొననున్నారు.
Tags :