నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం నాగులవరానికి చెందిన టీడీపీ నాయకుడు(47) చనిపోయారు. కావలిలో నివాసం ఉండే ఆయన వారం కిందట పొలం పనులకు వెళ్లినప్పుడు కాలికి ఏదో కుట్టినట్లు అనిపించింది. తర్వాత జ్వరం రావడంతో ఆసుపత్రికి వెళ్లారు. ఎంతకి తగ్గకపోవడంతో
కృష్ణా: అవనిగడ్డ డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న తుళ్లూరి విద్యాశ్రీ బదిలీ చేస్తూ డీజీపీ హరీష్ కుమార్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. గ్రూప్1 ద్వారా ఉద్యోగంలోకి వచ్చిన విద్యాశ్రీ నియామకానికి సంబంధించి దాఖలైన కేసు ప్రస్తుతం హైకోర్టులో వి
TG: రాజ్యసభ ఎన్నికల నామినేషన్లను ఇవాళ్టి నుంచి స్వీకరించనున్నారు. మార్చి 5 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. మార్చి 6న స్క్రూటినీ, 9న నామినేషన్ల ఉపసంహరణ, మార్చి 16న పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరగనుంది. ఏప్రిల్ 9న తెలంగాణ నుంచ
ATP: తాడిపత్రి మండలంలోని ప్రసిద్ధ ఆలూరుకోన రంగనాథస్వామి క్షేత్రానికి వెళ్లే భక్తులకు అధికారులు కీలక సూచన చేశారు. ఆలూరు గ్రామం నుంచి దేవస్థానం వరకు నూతనంగా తారు రోడ్డు పనులు చేపట్టినందున ఆదివారం వరకు వాహనాల రాకపోకలను దారి మళ్లించారు. భక్తులు
RR: కొందుర్గులోని లక్ష్మీదేవునిపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామలింగేశ్వర ఆలయానికి సీనియర్ న్యాయవాది చెంది మహేందర్ రెడ్డి 9 కిలోల కంచు గంటను అందజేశారు. గ్రామస్థుల సహకారంతో నిర్మించిన ఈ ఆలయానికి తన వంతుగా గంట, హారతి పళ్లెం సమర్పించారు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా ఉన్న దీపక్ తివారి కొత్త కలెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రతీక్ జైన్ ఇక్కడి నుంచి నారాయణపేటకు బదిలీ అయ్యారు. సౌమ్యు
HYD: సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది. మరోవైపు రైళ్లను నిలిపేందుకు తగిన స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇటీవల ఎంపీ ఈటెల రాజేందర్ సైతం అన్నారు. నార్త్ హైదరాబాద్ గుండెకాయ లాంటి బొల్లారం స్టేషన
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద 25 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 73,035 మంది శ్రీవారిని దర
ASF: తిర్యాణి మండలం ఎదులపాడు గ్రామంలో గురువారం రెబ్బెన CI సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ‘కార్డన్ సెర్చ్’ నిర్వహించారు. CI మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని ద్వ
NZB: ఇటీవల నిజామాబాద్లో జరిగిన సైక్లింగ్ సంఘం ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్గా నలవేలి గ్రామానికి చెందిన కుంట గంగారెడ్డి, మైలారం కు చెందిన జితేందర్ జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా నియమితులైనట్లు ప్రధాన కార్యదర్శి భూలోక విజయ్ కాంత్ రావు తెలి