NZB: ఇటీవల నిజామాబాద్లో జరిగిన సైక్లింగ్ సంఘం ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్గా నలవేలి గ్రామానికి చెందిన కుంట గంగారెడ్డి, మైలారం కు చెందిన జితేందర్ జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా నియమితులైనట్లు ప్రధాన కార్యదర్శి భూలోక విజయ్ కాంత్ రావు తెలిపారు. క్రీడల పైన అనుభవం ఉన్నందువలన వీరికి అవకాశం కల్పించామని తెలిపారు. వీరిని పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.