సత్యసాయి: RDT సంస్థను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్సీ జన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ దాసగానపల్లి కుల్లాయప్ప పేర్కొన్నారు. బత్తలపల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ ఇంఛార్జ్ సాకే వినయ్ కుమార్, రాష్ట్ర వ
సౌత్ ఇండస్ట్రీలో తాను ఇబ్బంది పడినట్లు హీరోయిన్ తాప్సీ చేసిన వ్యాఖ్యలపై తెలుగు ప్రేక్షకులు విమర్శలు చేశారు. ‘సౌత్ సినిమాల వల్లే గుర్తింపు తెచ్చుకున్న నువ్వు, ఇప్పుడు అదే ఇండస్ట్రీపై వ్యాఖ్యలు చేయడం సరికాదు’ అంటూ నెటిజన్లు మండిపడ్డారు.
SKLMఫ ఏళ్ల తరబడి సాగుతున్న కేసులకు జాతీయ లోక్ అదాలత్ ఉత్తమ పరిష్కార మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. శ్రీకాకుళం న్యాయసేవా సదన్లో గురువారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మార్చి 14న వివిధ బెంచీల్లో లోక్ అదా
JN: పాలకుర్తి మండలంలోని విస్నూరు గ్రామంలో NECC సహకారంతో ఎగ్ కార్టూన్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. అనంతరం ఓ షాపు వద్ద మాజీ మంత్రి ఎర్రబెల్లి స్వయంగా చాయ్ చేసి సందడి చేశారు. ప్రతీ ఒక్కరూ ప్రతీ రోజు పోషక విలువలు కలిగిన గుడ్
WGL: శాయంపేట(హ) గ్రామంలో మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. సర్పంచ్ యాకయ్య మాట్లాడుతూ… ఇళ్ల లబ్ధిదారులు సకాలంలో ఇంటి నిర్మాణ పనులను పూర్తి చేసుకోవాలని, గ్రామంలోని పేద ప్రజల సంక్షేమ
WGL: శాయంపేట(హ) గ్రామంలో మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. సర్పంచ్ యాకయ్య మాట్లాడుతూ… ఇళ్ల లబ్ధిదారులు సకాలంలో ఇంటి నిర్మాణ పనులను పూర్తి చేసుకోవాలని, గ్రామంలోని పేద ప్రజల సంక్షేమ
AP: హైకోర్టు సీజేల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణకు 2 నెలలముందే కొత్త సీజేలను నియమించాలని నిర్ణయించింది. మద్రాస్, ఏపీ హైకోర్టులకు కొత్త సీజేలను కొలీజియం సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా
TG: రూ.547 కోట్ల సైబర్ మోసాలకు పాల్పడిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిందితులను రిమాండ్ను తరలించారు. కాగా ఇప్పటికే 14 మంది నిందితు
NGKL: కుమ్మెర గ్రామాన్ని నేడు స్థానిక పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ సందర్శించనున్నారు. ఇటీవల గ్రామంలో జరిగిన అమానవీయ ఘటనలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. నిం
ASF: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు గడువు పెంచడంతో రైతులు తమ పత్తిని అమ్ముకునే అవకాశాన్ని వినియోగించుకున్నారు. నేడు చివరి రోజు కావడంతో రైత