RR: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో మొయినాబాద్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు. ఇటీవల మోయినాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో ఎమ్మెల్యే కాలె యాదయ్యకు, నూతన పాలకవర్గానికి మంత్రి అ
NLR: బుచ్చి పట్టణంలోని బెజవాడ గోపాల్ రెడ్డి పార్క్లో నగర కమిషర్ బాలకృష్ణ ఆధ్వర్యలో హ్యాపీ సండే కార్యక్రమం జరిగింది. విద్యార్థుల ఆటలు, డాన్స్లు వేయగా మెప్మా ఆర్పీలు పాటలతో సందడి చేశారు. వారం రోజుల నుంచి పని ఒత్తిడితో జీవిస్తూ ఆదివారం నాడ
E.G: పాత రుసుములు ప్రకారమే ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాలని నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు వ్యాపారస్తులకు ఆదివారం పిలుపునిచ్చారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో భారీ పెనాల్టీ పడుతుంద
ATP: గుత్తికొండలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రేపు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అంజి ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రేపు ఉదయం 11:30 గంటలకు శ్రీ భూనీలా సమేత నరసింహ స్వామి కళ్యాణోత్సవం జర
NRPT: మక్తల్ మండలంలోని జక్లేర్ నుంచి రామసముద్రం వరకు రహదారిలో మలుపుతిరిగే ప్రాంతంలో గుంతలు ఏర్పడడంతో స్థానికులు, వాహనదారులు భయపడుతున్నారు. రాత్రి సమయాల్లో ఘోర ప్రమాదాలు జరిగే అవకాశాన్ని వాపోతున్నారు. అధికారులు వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేప
కోనసీమ: అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి అమలాపురం వాస్తవ్యులు ఎంఎన్ సోమనాథ శాస్త్రి కుటుంబ సభ్యులు రూ. లక్ష విరాళాన్ని ఆదివారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామివారిని దర్శిం
SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ని ఆయన కార్యాలయంలో ఆదివారం ఎచ్చెర్ల కి చెందిన శ్రీ సాయి కళింగ వైశ్య సంక్షేమ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు సంఘం ప్రతినిధులు తమ సమాజ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సామాజిక, సాంస్కృ
సత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆశీస్సులతో మాజీ మున్సిపల్ గ్రీన్ పార్క్ నాగరాజు ఆధ్వర్యంలో లేపాక్షి మండలం కంచిసముద్రం పంచాయతీ బసవనపల్లి గ్రామంలో సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. బసవనపల్లి నుంచి పెద్ద చెరువు కింద నుంచి
RR: ఆడుకుంటూ వెళ్లి బాలిక నీటి సంపులో పడి మృతి చెందిన ఘటన మంచాల మండల పరిధిలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని తాళ్లపల్లిగూడలో ఆడుకునేందుకు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. దీంతో ఇంటి పక్కనే ఉన్న నీటి సంపులో బాలిక మృతదేహ
AP: పార్వతీపురం మన్యం జిల్లాలో టమోటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 28 కిలోల టమోటా కేసును వ్యాపారులు రూ.120 నుంచి రూ.150కే కొనుగోలు చేస్తున్నారు. ఖర్చులతో పోలిస్తే ఈ ధరలు చాలా తక్కువగా ఉండటంతో పెట్టుబడులు కూడా రావడం లేదన