ATP: గుత్తికొండలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రేపు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అంజి ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రేపు ఉదయం 11:30 గంటలకు శ్రీ భూనీలా సమేత నరసింహ స్వామి కళ్యాణోత్సవం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలు పూజా కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.