సత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆశీస్సులతో మాజీ మున్సిపల్ గ్రీన్ పార్క్ నాగరాజు ఆధ్వర్యంలో లేపాక్షి మండలం కంచిసముద్రం పంచాయతీ బసవనపల్లి గ్రామంలో సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. బసవనపల్లి నుంచి పెద్ద చెరువు కింద నుంచి కంచిసముద్రం వెళ్లే దారికి పూజలు చేసి పనులు మొదలుపెట్టారు.