ATP: గుత్తి మండలం టీ.కొత్తపల్లి గ్రామ సమీపంలోని 63 హైవేపై శుక్రవారం తెల్లవారుజామున బైకు, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఈసురాళ్లపల్లి గ్రామానికి చెందిన బెస్త రంగస్వామి, బెస్త పవన్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అం
KNR: కరీంనగర్ రూరల్ పరిధిలో దుర్షేడ్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టరును పోలీసులు గురువారం పట్టుకున్నారు. గోపాలపూర్ ఎక్స్ రోడ్డు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా తనిఖీలు చేపట్టగా, అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న పొన్నం లక్ష్మణ్
కృష్ణా: వీబీజీరామ్జీ యాక్ట్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎంపీడీవో ఇమ్రాన్ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీబీజీరామ్జీ ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సేవలు అందించడం అని అన్నారు.
MNCL: మంచిర్యాలలో నిబంధనలకు విరుద్ధంగా ఒకే భవనంలో నిర్వహిస్తున్న సూర్యతేజ పారామెడికల్ ఇన్స్టిట్యూట్, లక్ష్మీ నర్సింగ్ స్కూల్ విద్యా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని DMHOకు VJS జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ వినతిపత్రాన్ని అందజేశారు. ఆ
VSP: యూసీసీ క్రికెట్ పోటీల్లో భాగంగా శుక్రవారం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో గెలాక్సీ సీసీ జట్టు, వైజాగ్ కోల్ట్స్ జట్టు మధ్య ఫైనల్ పోరు జరుగుతుందని యూసీసీ అధ్యక్ష, కార్యదర్శులు మూర్తి, వెంకటేష్ సంయుక్తంగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయ
TG: BRS మాజీ MLA బాల్కసుమన్ బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. ఇటీవల మంచిర్యాల క్యాతన్పల్లి మున్సిపల్ ఛైర్మన్ పీఠం వ్యవహారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి వివేక్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సుమన్ను పోలీసులు అదుప
AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. స్పోర్స్ మీట్లో క్రికెట్ ఆడుతూ గాయపడ్డ ఆయన్ను ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఎడమ చేతికి గాయం కావడంతో హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చ
AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. స్పోర్స్ మీట్లో క్రికెట్ ఆడుతూ గాయపడ్డ ఆయన్ను ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఎడమ చేతికి గాయం కావడంతో హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చ
KMM: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించే జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఇవాళ ఖమ్మం కలెక్టరేట్లో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఈ సమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకా