ELR: కైకలూరులోని పెట్రోలు బంకులలో పనిచేస్తున్న సిబ్బందిని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ శనివారం సత్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఆయా పెట్రోల్ బంకులలో ఉత్తమ సేవలు అందించిన మొత్తం తొమ్మిది మంది కార్మికులకు ప్రోత్సాహ బహుమతులు అందించామన్నారు. పెట్ర
అన్నమయ్య: శాసనమండలిలో వైసీపీ సభ్యుల ప్రవర్తనపై రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి చిత్రపటాలను రాజకీయ నిరసనలకు వాడటం దైవద్రోహమని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలపై వెంటనే చర
W.G: ఏకీకృత కుటుంబ సర్వే పై సంబంధిత అధికారులతో పగో జిల్లా కలెక్టర్ నాగరాణి సమీక్షించారు. జిల్లాలో 6,30,947 కుటుంబాలను సర్వే చేయవలసి ఉండగా నేటి వరకు 4,73,506 కుటుంబాల సర్వేను వివిధ శాఖల సిబ్బంది పూర్తి చేయడం జరిగిందన్నారు. శాఖల వారీగా సూచించిన కుటుంబ సర్
KDP: జమ్మలమడుగు పట్టణంలో ప్రధాన రోడ్లపై చెత్త చెల్లాచెదురుగా పడిపోవడంపై DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దాల్మియా సిమెంటు పరిశ్రమకు వ్యర్థాలను తరలిస్తున్న లారీలు పట్టణంలోకి ప్రవేశిస్తూ రోడ్లను అపరిశుభ్రం చేస్
AP: వైసీపీ నేత శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం కుమారుడి వివాహ వేడుకకు మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. బెంగళూరులోని తిరుమేనహళ్లిలో జరిగిన ఈ వేడుకలో నూతన వధూవరులు నాగ ఉమా యజ్జిత, యశ్వంత్లను ఆయన ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పెళ్లికి వచ్చిన అభిమాన
AP: రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,537 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థులు గం
MHBD: గంగారం మండలం రెడ్యాల గ్రామానికి చెందిన మాజీ TPCC కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి, వెన్నం విజయ్ కాంత్ రెడ్డి తండ్రి రాఘవేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చ
భారత్ పర్యటనలో ఉన్న బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కీలక ఖనిజాలు, భద్రత, వాణిజ్యంపై ఇరువురు నేతలు దృష్టి సారించారు. వచ్చే ఐదేళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 20 బిలియన్ డాలర్లకు మించి విస్తరించాలని లక
AP: బీజేపీ ఎస్సీ మోర్చా పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ చీఫ్ మాధవ్ హాజరయ్యారు. బీజేపీ ఎస్సీ మోర్చా కార్యక్రమం భిన్నమైందన్నారు. ఎస్సీలను ఓటు బ్యాంక్గా చూసేవారికి బుద్ధి చెప్పాలని సూచించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్ర
NLR: బోగోలు మండలం కొండ బిట్రగుంట బిలకూట క్షేత్రంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నూతన రథశాల, కళ్యాణ మండపాలను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం ప్రారంభించారు. స్వామివారిని దర్శించి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ నె