JGL: జిల్లా వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం డైరీని జగిత్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సునీతతో కలిసి శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీవోస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నాగేందర
KNR: తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక తప్పుల తడకగా ఉందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి విమర్శించారు. కరీంనగర్లో మాట్లాడుతూ.. విద్యార్థి సంఘాల అభిప్రాయం తీసుకోకుండా నివేదిక ఎలా రూపొందిస్తారని ప్రశ్నించారు. విద్యాశాఖకు ప
SRPT: అనంతగిరి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సర్పంచ్ వీరభద్రమ్మ కోరారు. విన్నుత న్యూరో, గ్రామపంచాయతీ సహకారంతో ఏర్పాటుచేసిన ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ ప్రారంభించి మాట్లాడారు. ఈ ఉచిత వై
ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడులతో అంతర్జాతీయ శాంతి, భద్రతలకు విఘాతం కలుగుతుందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తంచేసింది. తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించి శాంతియుతంగా వివాదాలు పరిష్కరించుకోవాలని సూచించింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ మిసైల్ దాడులు చేస
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 30% ముడిచమురుకు రవాణాకు మార్గమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసేసింది. బలసంధిలో ఉన్న నౌకలనూ నిలిపివేసింది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేట్లపాలెం పేలుడు ఘటన బాధితులను పరామర్శించారు. ఈ మేరకు కాకినాడ GGHకి వెళ్లిన ఆయన.. క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యలుతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. పరిస్థితిపై ఎప
➢ 1901: ఆంధ్రరాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య జననం➢ 1918: తెలుగు రంగస్థల నటీమణి ఆవేటి పూర్ణిమ జననం➢ 1951: బీహార్ సీఎం నితీష్ కుమార్ జననం➢ 1986: తెలుగు సింగర్ కారుణ్య పుట్టినరోజు➢ 1997: స్వాతంత్ర్య సమరయోధుడు యలమంచిలి వెంకటప్పయ్య మరణం➢ ప్రపం
శ్రీలంకతో సూపర్ 8 మ్యాచులో పాక్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే సెమీస్కు అర్హత సాధించేందుకు ప్రత్యర్థిని 147 పరుగులకే కట్టడి చేయడంలో విఫలమైంది. దీంతో న్యూజిలాండ్ సెమీస్కు దూసుకెళ్లగా.. ఇందులో పాక్ సాధించిన విజయం వృథా అయింది. ఇక 213 రన
KRNL: వేరుశనగ పంట పాసింగ్(గ్రేడింగ్) విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని శనివారం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదోని వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి గోవింద్కు వినతిపత్రం అందజేసి, గతంలో రద్దైన విధానాన్ని వ్
T20 WC నుంచి పాక్ ఎలిమినేట్ అయింది. శ్రీలంకతో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్లో ప్రత్యర్థిని 147 రన్స్ లోపు కట్టడి చేయాల్సి ఉండగా.. పాక్ అలా చేయలేకపోయింది. దీంతో మెరుగైన రన్రేట్ ద్వారా గ్రూప్ 2 నుంచి న్యూజిలాండ్ సెమీస్కు అర్హత సాధించింది. ప్రస్తు