CTR: పుంగనూరులో శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 5వ రోజు శనివారం ఉదయం మోహిని అవతారంలో శ్రీనివాసుడు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. భక్తులు శ్రీవారిని దర్శించగా మహిళలు క
వారణాసిలోని మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లలో హోలీ సంబరాలు భిన్నంగా జరుగుతాయి. ఇక్కడ రంగులకు బదులుగా చితి నుంచి సేకరించిన బూడిదను ఒకరిపై ఒకరు జల్లుకుంటారు. మశాన హోలీగా పిలిచే ఈ వేడుకలో భక్తులు శివనామాలు జపిస్తూ, డోళ్లు వాయిస్తూ ఘాట్ల గుండా ఊరే
CTR: గుడిపల్లె మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం శనివారం పాల్గొన్నారు. ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్ మొత్తాన్ని ప్రతినెల కూటమి ప్రభుత్వం క్రమం తప్పకుండా పంపిణ
KMR: మద్నూర్ స్థానిక మార్కెట్లో శనివారం క్వింటా పత్తి ధర రూ.7,300 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం అమ్మకానికి పరిగె పత్తి మాత్రమే వస్తోందని, మరో ఇరవై రోజుల్లో వ్యాపారం పూర్తిగా ముగిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఖరీఫ్లో కురిసిన భారీ వర
NLG: చింతపల్లి మండలం గోడుకొండ్ల అలివేలు మంగ పద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు, వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఊరె లక్ష్మణ్ ఎమ్మెల్యేను సన్మానించి జాతరక
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ ఓవర్సీస్ డీల్ ఖరారైంది. నార్త్ అమెరికా హక్కులను ప్రముఖ సంస్థ ‘ప్రత్యంగిరా సినిమాస్’ సొంతం చేసుకుంది. ఇటీవల ‘OG’ని డిస్ట్రిబ్యూట్ చేసిన వీరు, ఈ సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేయ
NZB: జిల్లాలోని 5వ డివిజన్ కార్పొరేటర్ నరేష్ శనివారం ‘బస్తీ బాట’ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్లోని పలు కాలనీల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభుత్వ చెత్త సేకరణ వాహనం మరమ్మతుకు గురై
WGL: గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక రూట్ మ్యాప్ను విడుదల చేశారు. ప్రధాన రహదారి నుంచి ఆలయానికి చేరుకునే మార్గాలు, ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, వాహనాల పార్కింగ్ స్థలాలను ఇ
WGL: జిల్లాలో విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్ లక్ష్యాల రూపకల్పనకు ‘స్ఫూర్తి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. పరీక్షల సమ
వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో దర్శకుడు అనిల్ రావిపూడి మూవీ చేయనున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్టుపై అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలిపాడు. ఇందులో యాక్షన్ ఉంటుందని, ప్రేక్షకులకు తన నుంచి కావాల