NGKL: అచ్చంపేట నియోజకవర్గంలోని 137 గ్రామ పంచాయతీల సర్పంచులకు జిల్లా కేంద్రంలో శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఎన్నుకున్నారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాలను
VZM: జామి మండలం విజినగిరి-తానవరం గ్రామాల మధ్య శుక్రవారం ఎమ్మెల్యే లలిత కుమారి బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2 కోట్లు నిధులతో ఈ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్య
KDP: కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం దొడ్ల డైరీ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ లారీ కిందకి వెళ్లిపోవడంతో మంటలు చెలరేగడంతో స్థ
గద్వాల జిల్లా కేంద్రంలోని పీజేపీ క్యాంప్ ఆమినా మస్జిద్లో శుక్రవారం జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా మసీదుకు వచ్చిన ఆయన వీఐపీ ప్రోటోకాల్ లేకుండా సాధారణ భక్తులతో కలిసి ఒకే వరుస
కృష్ణా: మచిలీపట్నంలో మరో ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గన్నవరంలో క్రీడల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఖేలో ఇండియాలో భాగంగా నగరంలోని గోసంఘం టిడ్కో
WNP: ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ వాడ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం సర్పంచ్ సూచనలతో టాయిలెట్స్ నిర్మాణ పనులకు ముగ్గు పోసి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల ఆరోగ్యం పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని ఆయన అన్న
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో భక్తాదుల స్వామి వారికి సమర్పించిన హుండీ కానుకలను శుక్రవారం లెక్కింపు చేశారు. ఈవో విజయరాజు మాట్లాడుతూ.. 29 రోజుల కానుకలను లెక్కింపు చేయగా రూ.25,56,798 నగదు, బంగారం 18 గ్రాములు, వెండి 910 గ్రాములు, య
SKLM: వచ్చే నెల 11న కృష్ణా జిల్లా నూజివీడులో జరగబోయే రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు మార్చి 1న జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి ఎల్. చిట్టిబాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన
CTR: కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హత కలిగిన 1,386 మంది రైతులందరికీ మైక్రో ఇరిగేషన్ పరికరాలు అందజేయాలని సూచించారు. రైతులకు మైక్రో ఇరిగేషన్ పథకం ప్రయోజనాలు సకాలంలో అందేలా అధి
VSP: అనకాపల్లి జిల్లాలో దేవాదాయ శాఖకు చెందిన విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేవాలయ భూములపై కలెక్టర్ ఇచ