SDPT: బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ధరణి పేరుతో దోచుకున్నది కేసీఆర్ కుటుంబమేనని డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు యాదవ్ ఆరోపించారు. చిన్నకోడూరులో ఆయన శుక్రవారం మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే హరీశ్ రావు ఏనాడు తహసీల్దార్ కార్యాల
మెదక్ జిల్లా రామాయంపేట సబ్స్టేషన్ వద్ద విద్యుత్ పనులు నిర్వహిస్తుండగా బచ్చు రాజుపల్లి తండాకు చెందిన బాబూలాల్ అనే ప్రైవేట్ కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన హైదర
ATP: గుత్తిలోని లక్ష్మీ వైన్ షాప్ వద్ద అధిక మద్యం సేవించి వీరాంజనేయులు అనే వ్యక్తి శుక్రవారం అపస్మారక స్థితిలో పడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వీరాంజన
కృష్ణా: డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో విత్తనాలు విత్తడం సులువు, ప్రయోజనకరమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం ఆధ్వర్యంలో జరిగిన కార్యశాలలో ఆయన మాట్లాడారు. ప్రీ మాన్సూన్ డ్రై సీడింగ్ విధా
అన్నమయ్య: మాదకద్రవ్యాల వినియోగంపై ‘జీరో టోలరెన్స్’తో వ్యవహరించాలని, డ్రోన్లతో నిఘా పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ ధీరజ్తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్స్ కోఆర్డిన
NZB: భీమ్గల్ పట్టణానికి చెందిన పిండి పోసాని అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేరారు. బాల్కొండ కాంగ్రెస్ ఇంఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో సీఎం సహాయనిధి నుంచి రూ.2.50 లక్షల సాయం ఆ కుటుంబానికి అందింది. ఆపదలో అండగా నిలిచిన సునీల్ కుమ
AP: చంద్రబాబు కల్తీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మాజీమంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు.. కల్తీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. వ్యవసాయంపై ప్రభుత్వ పెద్దలు అసెంబ్లీలో మాట్లాడలేదంటేనే స
NRPT: గుండుమల్ మండలంలోని కొమ్మూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి స్వయం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు. ఉత్తమంగా విద్
NZB: నవీపేట్ మండల కేంద్రంలోని టీజీఎంఎస్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పరీక్షలు మూడో రోజు ప్రశాంతంగా నిర్వహించారు. జనరల్ విభాగంలో 189 మందిలో 187 మంది హాజరై, ఇద్దరు గైర్హాజరయ్యారు. వోకేషనల్ విభాగంలో 31 మంది విద్యార్థులకు 31 మంది హాజరయ్యారు. మొత్తం 218 మంది విద్