KMR: యువత భారత వైమానిక దళంలో చేరేందుకు అవకాశం లభించిందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. Indian Air Force ఆధ్వర్యంలో అగ్నివీర్ నియామకానికి ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ మార్చి 8 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. AP గుంటూరులోని ఆచార్య నాగ
WGL: నిట్లో రెండు రోజులపాటు కొనసాగే స్ప్రింగ్ స్త్రీ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఆడిటోరియం, వివిధ విభాగాల్లో ఈవెంట్లు కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు. బృందాలుగా వచ్చి ఎంతో సంతోషంగా పోటీ
KKD: తుని మండలం చేపూరు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం NH-16 రోడ్డుపై డివైడర్ మధ్యలో గుర్తుతెలియని (55) వ్యక్తిని ఓ వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయమై చేపూరు వీఆర్ రుత్తల అనిత ఫిర్యాదు చేయ
BPT: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో బాపట్ల జిల్లాలో ఎండలు పెరుగుతున్నాయని, తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. చేతిపంపులు, బోర్లు సక్రమంగా పనిచేసేలా చూడాలని, ప్రజలకు నీటి ఇబ
నిజామాబాద్ జిల్లాలోనీ నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటన
NGKL: జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన అమానవీయ ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం విశారదన్ మహారాజ్ కార్యాలయంలో బాధితులను పరామర్శించి, రెండు నెలల పాప మరణానికి కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమ
HNK: అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం (నేడు) మ.2:30 నుంచి 4 వరకు HNK కాళోజీ కళాక్షేత్రంలో సెమినార్ నిర్వహించనున్నారు. అంతరిక్ష ప్రయోగాలపై ప్రముఖ వక్తలు విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. పరిమిత సంఖ్యలోనే ప్రవేశం ఉంటుందని అధికారులు తెల
తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు అధ్యక్షతన జరగనుంది. మొత్తం 87 అంశాలపై చర్చించనున్నారు. నూతన అదనపు అన్నదాన భవనం ఏర్పాటుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చిన అంశం, టీటీడీ విద్యాసంస్థలక
కృష్ణా: పోలవరం కుడి కాలువ పెండింగ్ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. కృష్ణా(D) పరిధిలోని 5వ రీచ్లో నూజివీడు(M) పల్లెర్లమూడి నుంచి గన్నవరం మండలం వరకు విస్తరించిన మార్గంలో మిగిలిన నిర్మాణాలు పూర్తి చేయనున్నారు. సీతారాంపురం వద్ద 650మీటర్ల లైనింగ్ పనుల
NTR: ఇబ్రహీంపట్నంలో టీడీపీ శ్రేణులు పెట్రోల్ బంకులతో దాడి చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని ఏపీ తెలుగు అకాడమీ మాజీ ఛైర్మన్,ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలిం