NGKL: జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన అమానవీయ ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం విశారదన్ మహారాజ్ కార్యాలయంలో బాధితులను పరామర్శించి, రెండు నెలల పాప మరణానికి కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి స్పందించాలని కోరారు.