GNTR: కొల్లిపర మండలం అత్తోట సమీపంలోని కుంచవరం అడ్డరోడ్డు వద్ద గల పంట పొలాల్లో గుర్తుతెలియని మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించారు. మృతదేహం కుళ్ళిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానిక
SKLM: ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న తీరును సీఐ ఎం శ్రీనివాసరావు పరిశీలించారు. శుక్రవారం జలుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న పరీక్షలను ఆయన పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. అధికంగా ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరిచి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. రక్తపోటును న
AP: వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 943 రకాల సేవలు అమలు చేసినట్లు మంత్రి లోకేష్ అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్కు AIని జోడించి యూజర్ ఫ్రెండ్లీగా మార్చామని తెలిపారు. వేగంగా స్పందించడం, రసీదు రావాలనే అంశాలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. సభ్యులు కూడ
RR: కొత్తూర్ మండల తాహసీల్దార్ రవీందర్ రెడ్డికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి లభించింది. వరంగల్ KUDA(కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ నారా
టీ20 ప్రపంచ కప్లో భాగంగా మార్చి 1న కోల్కతా వేదికగా భారత్, వెస్టిండీస్ తలపడనున్నాయి. సెమీస్కు చేరాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై స్పం
VKB: ధారూర్ మండల నూతన విద్యాధికారిగా (MEO) ఎం. చెన్నయ్య బాధ్యతలు స్వీకరించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం సమగ్ర చర్యలు చేపడతానని, మండలాన్ని విద్యా రంగంలో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలతో పాటు ఆటపాటలు, స
NRML: కుబీర్ మండలంలో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ను దుండగులు ధ్వంసం చేసి కాపర్ వైర్లను అపహరించారు. రాత్రి వేళ రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ను కిందకు పడదోసి విలువైన వైర్లు తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై విద్యుత్ శాఖ అధికా
ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు. భక్తుల పాలిట కొంగు బంగారమై
KMR: అప్పుల బాధ తాళలేక ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సై మోహన్ రెడ్డి ప్రకారం.. బిచ్కుందకు చెందిన గోనె పీరయ్య(41) సంగారెడ్డి జిల్లాలో టీచర్గా పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతకాలంగా మద్నూర్ మండలం చిన్న