ADB: వికారాబాద్ అనంతగిరి హిల్స్లో నిర్వహించిన కాంగ్రెస్ శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఆయను మర్యాదపూర్వక
BDK: భద్రాద్రి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అంకిత్ను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లో ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రజాప్రతి
NGKL: అచ్చంపేట పట్టణంలోని సాయి నగర్ కాలనీలోని ఒక ఇంటి ముందు క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తుతెలియని దుండగులు పూజలు చేసి ఒక ఇంటి ముందు మెట్లపై పాము బొమ్మ, పసుపు కుంకుమ, బియ్యం, నిమ్మకాయలు, కోడి కట్టి వేశారు. గమనించిన కుటుంబ సభ్యులు, కాలనీవాసులు ఒ
AP: చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని ఉదయం 9 గంటలకు గర్భాలయంతో పాటు మహాద్వారం తలుపులు మూసివేయనున్నారు. నిన్న శ్రీవారిని 75,174 మంది భక్తులు దర్శించుకోగా 17,734 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.20 కోట్లు వచ్చాయి.
JGL: వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కుట్టు, కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ.. ఉచిత శిక్షణలను వినియోగించుకొని యువత ఉపాధి అవ
కడప జిల్లాలో 11 వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC)లు ఉన్నాయి.వీటిద్వారా గత నెలలో మార్కెట్ సెస్ రూపంలో రూ.1.55 కోట్లు ఆదాయం లభించింది. AMCల వారీగా ఆదాయం రూ.లక్షల్లో ఇలా ఉంది. కడప-18.95, ప్రొద్దుటూరు-20.35, బద్వేల్-29.77, జమ్మలమడుగు-16.64, పులివెందుల-15.48, రాజంపేట-2.80, మైదుకూరు-17.59, క
నిర్మల్: విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం నిర్మల్లోని చాణక్య స్కూల్ 9వ తరగతి విద్యార్థిని ప్రిన్సిపల్ హరీష్ బూటుకాళ్లతో కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, చికిత్సకు రూ. 2 లక్షల
KNR: గంగాధర మండల కేంద్రంలో వరి పంట పొలాలను సోమవారం మండల వ్యవసాయ అధికారి ఆర్.శ్రీనివాస్ పరిశీలించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరి పంటకు అగ్గి తెగులు సోకే అవకాశం ఉంటుందన్నారు. రైతులందరూ ముందు జాగ్రత్తగా ఐసొప్రోత్రయోలిన్ 1.5ml /లీటర్ న
HNK: వేసవిలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పైప్ల
నెల్లూరు నగరంలో అస్తవ్యస్త పార్కింగ్, నిబంధనల ఉల్లంఘనతో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. ఆర్టీసీ బస్టాండ్, మినీ బైపాస్ ప్రాంతాల్లో ప్రైవేట్ బస్సులు, ఆటోల వల్ల రోడ్లు ఇరుకవుతున్నాయి. గతేడాది 3,230 ఓవర్ స్పీడ్, 1,893 రాంగ్ పార్కింగ్ కేసులు నమోదయ్యాయి. అ