అన్నమయ్య: మాదకద్రవ్యాల వినియోగంపై ‘జీరో టోలరెన్స్’తో వ్యవహరించాలని, డ్రోన్లతో నిఘా పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ ధీరజ్తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్స్ కోఆర్డిన
NZB: భీమ్గల్ పట్టణానికి చెందిన పిండి పోసాని అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేరారు. బాల్కొండ కాంగ్రెస్ ఇంఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో సీఎం సహాయనిధి నుంచి రూ.2.50 లక్షల సాయం ఆ కుటుంబానికి అందింది. ఆపదలో అండగా నిలిచిన సునీల్ కుమ
AP: చంద్రబాబు కల్తీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మాజీమంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు.. కల్తీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. వ్యవసాయంపై ప్రభుత్వ పెద్దలు అసెంబ్లీలో మాట్లాడలేదంటేనే స
NRPT: గుండుమల్ మండలంలోని కొమ్మూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి స్వయం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు. ఉత్తమంగా విద్
NZB: నవీపేట్ మండల కేంద్రంలోని టీజీఎంఎస్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పరీక్షలు మూడో రోజు ప్రశాంతంగా నిర్వహించారు. జనరల్ విభాగంలో 189 మందిలో 187 మంది హాజరై, ఇద్దరు గైర్హాజరయ్యారు. వోకేషనల్ విభాగంలో 31 మంది విద్యార్థులకు 31 మంది హాజరయ్యారు. మొత్తం 218 మంది విద్
VSP: మధురవాడ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈనెల 28, మార్చి 1న టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. హీరోలు శ్రీకాంత్, తరుణ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. మొత్తం 7 జట్ల నుంచి 110 మంది సెలబ్రిటీలు పాల్గొంటారు. ఆదాయం పేద పిల్లల విద్య, సీ
ఆదిలాబాద్ జిల్లా సమాచార హక్కు చట్టం RTI ACT-2005 జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాసం అనిల్ కుమార్ రెండో సారి నియమితులయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమలాకర్, జిల్లా అధ్యక్షుడు వర్ని సంతోష్ అధ్యక్షతన శుక్రవారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. దీంతో నిరంతరం ప్
న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చర్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ను మెయిడెన్ చేశాడు. అలాగే, ఈ WCలో పాకిస్తాన్తో మ్యాచ్లో భారత బౌలర్ పాండ్యా, శ్రీలంకతో మ్యాచ్లో హెన్రీ(NZ) కూడా తమ తొలి ఓవర్ను మెయిడెన్
W.G: భీమవరం గొస్తా నది – వేల్పూరు కాలువపై నూతన వంతెన నిర్మించాలని ఎమ్మెల్యే రామాంజనేయులు కోరారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే 1 టౌన్ నుంచి 3టౌన్ మధ్య దూరం మూడు కి.మీ. తగ్గుతుందని వివరించారు. ముఖ్యంగా 2027 పుష్కరా
JN: పాలకుర్తిలో తెలంగాణ రైతు సంఘం మూడవ మహాసభలను నిర్వహించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగారెడ్డి హాజరై మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, రైతు సంక్షేమానికి ప్రభుత్వాలు పెద్దపీట వేస్తూ రైతులకు ఇచ్చిన హామీల