VSP: మధురవాడ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈనెల 28, మార్చి 1న టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. హీరోలు శ్రీకాంత్, తరుణ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. మొత్తం 7 జట్ల నుంచి 110 మంది సెలబ్రిటీలు పాల్గొంటారు. ఆదాయం పేద పిల్లల విద్య, సీఎం సహాయనిధికి వినియోగిస్తారు. ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించారు. మొదటి రోజు మూడు జట్లు తలపడనున్నాయి.