KMM: పొన్నెకల్ నియోజకవర్గ ప్రజల కష్టాలను తన కష్టంగా భావించే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. అత్యవసర వైద్య చికిత్స కోసం ఎదురుచూస్తున్న ఒక నిరుపేదకు తొమ్మిది లక్షల ప్రభుత్వ ఎల్వోసీ మంజూరు చేయించి కొండంత భరోస
RR: చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న షాద్నగర్ పట్టణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని భజరంగ్ దళ్ సభ్యులు తెలిపారు. శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం
KDP: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఏప్రిల్లో సర్పంచుల పదవీకాలం ముగియనుండగా, మార్చిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం కూడా ముగియనుంది. మార
AP: రాష్ట్రంలోని మత్స్యాకరులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా నిధులను విడుదల చేసింది. ఈ క్రమంలో మొత్తం 90 కుటుంబాలకు రూ.4.75 కోట్లను మంజూరు చేసింది. దీనిపై హర్షం వ్యక్తంచేసిన మత్స్యకార కు
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులు వివాదాలకు దూరంగా ఉంటూ, తమ సమయాన్ని కెరియర్ నిర్మాణంపైనే పెట్టాలని రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వర్సిటీలోని గ్రంథాలయాలు, వసతులను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖర
ASF: లింగాపూర్ మండలంలో గుడుంబా తయారీ కేంద్రాలపై SI గంగన్న నేతృత్వంలో శనివారం ఉదయం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుంచి 2 లీటర్ల గుడుంబా, 20 లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమం
KNR: శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు, కాచాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4: 30 వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగనుంది. మరమ్మతుల దృష్ట్యా కొత్తగట్టు, లింగాపూర్, గొల్లపల్లి, కల్వల, రాజాపూర్, కాచాపూర్ గ్రామాల్ల
TG: కామారెడ్డిలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అరోరా భూములపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలతో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, నేత షబ్బీర్ అలీ మధ్య సవాళ్లు చెలరేగాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు శిశుమందిర్ వద్ద చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ చేయగా
NLR: బుచ్చి పట్టణంలో నగర కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో జీరో వేస్ట్ లిట్టెర్ గవర్నెన్స్పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఛైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి, కౌన్సిలర్లు అధికారులు పాల్గొని జొన్నవాడ సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు