AP: రాష్ట్రంలోని మత్స్యాకరులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా నిధులను విడుదల చేసింది. ఈ క్రమంలో మొత్తం 90 కుటుంబాలకు రూ.4.75 కోట్లను మంజూరు చేసింది. దీనిపై హర్షం వ్యక్తంచేసిన మత్స్యకార కుటుంబాలు కూటమి ప్రభుత్వ అగ్రనేతలకు ధన్యవాదాలు తెలిపాయి.