GNTR: పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అంకమ్మతల్లి దేవాలయం సమీపంలోని అద్దె ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట కేంద్రాన్ని పోలీసులు ఛేదించారు. రెండో అంతస్తులో జూదం ఆడుతున
AP: ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో భారీ చోరీ జరిగింది. శ్రీదేవి అనే మహిళ ప్రొద్దుటూరు నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా దుండగులు ఆమె బ్యాగులో ఉన్న 15 తులాల బంగారాన్ని అపహరించారు. దీంతో బాధితురాలు కేకలు వేయడంతో డ్
AP: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కూటమి ప్రభుత్వం నలుగురు పోలీసులపై వేటు వేసింది. కేసులో నాటి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని డీఎస్పీలు భీమరావు, మురళికృష్ణతో పాటు ఎస్ఐలు సతీష్ బాబు, మురళీకృష్ణపై సస్పెండ్ చేసింది.
AP: సత్యసాయి జిల్లా ధర్మవరంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తన భర్తకు ప్రియుడు ఉన్నాడని భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన భర్తకు మరో వ్యక్తితో కొంతకాలంగా అనైతిక సంబంధం ఉందని ఆమె ఆరోపించింది. ఇద్దరూ కలిసి బెడ్రూమ్లో సన్నిహితంగా
గతంలో అమ్మాయిల దుస్తులపై చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ తాజాగా స్పందించాడు. తాను ఆ సమయంలో రెండు పదాలు వాడినందుకు మానసిక సంఘర్షణకు గురైనట్లు తెలిపాడు. అలాగే, తాను అనసూయను కూడా ఏమీ అనలేదని చెప్పాడు. ఆమెతో తనకు పరిచయం కూడా తక్కువని.. ఆమె అంటే తనక
అంధుల క్రికెట్లో టీమిండియా ప్లేయర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. దృష్టిలోపం ఉన్నప్పటికీ క్రికెట్లో తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పారని బీసీసీఐ అధ్యక్షుడు మిథన్ మన్హాస్ కొనియాడారు. వారి విజయాలు భారత క్రికెట్కు ఎంతో గర్వకారణమన
ఇటీవల అంధుల క్రికెట్లో టీమిండియా మెన్స్, ఉమెన్స్ జట్లు ప్రపంచకప్లను గెలిచాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో రెండు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు అవసరమైన ప్రయాణ సదుపాయాలు, స్వదేశం వేదికగా జరిగే ద్వైపాక్ష