AP: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కూటమి ప్రభుత్వం నలుగురు పోలీసులపై వేటు వేసింది. కేసులో నాటి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని డీఎస్పీలు భీమరావు, మురళికృష్ణతో పాటు ఎస్ఐలు సతీష్ బాబు, మురళీకృష్ణపై సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.