AP: IRR కేసులో మాజీ MLA ఆళ్ల రామకృష్ణ రెడ్డి రేపు ACB కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. CM చంద్రబాబుపై ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు మూసివేస్తున్నట్లు అభ్యంతరాలు ఉంటే చెప్పాలని రామకృష్ణా రెడ్డికి కోర్టు నోటీసులు పంపింది. రేపు కోర్టు హాజ
SRPT: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఆకర్షితులయే పార్టీలో చేరికలు మొదలయ్యాయని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. గురువారం కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మోతే మండలానికి చెందిన పలువురు పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి
TG: రెవెన్యూ సదస్సులో 9 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచెయ్యి చూపిందని విమర్శించారు. భూభారతిలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా.. 6 నెలలైనా పాస్ బుక్ రావడం లేదన్నారు. స్లాట్ రద్దు చ
ASF: వాంకిడి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న గిరిజాబాయికి అత్యవసరంగా A+ రక్తం అవసరమైంది. విషయం తెలిసిన వెంటనే వాంకిడి సర్పంచ్ చూనార్కర్ సతీశ్ స్పందించారు. సమాజ సేవలో భాగంగా ఆసిఫాబాద్ రక్తనిధి కేంద్రానికి వెళ్లి గురువారం రక
MNCL: మందమర్రిలోని యాపల్ ప్రాంతంలో గత నెల 30న సెగ్గం మధు, దుర్గం నాగలక్ష్మి ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడిన జాడి అభిరామ్ ను గురువారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై జి. నరేష్ తెలిపారు. స్థానిక సీఈఆర్ క్లబ్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నింది
BHPL: జిల్లా ఐడీవోసీ కార్యాలయంలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో MLA గండ్ర, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు 2971.20 కోట్ల రుణాలు మంజూరు చేయడం లక్ష్యమని, డిసెంబర్ నాటికి 1937.21 కోట్లు అందించి
PDPL: మంథని మున్సిపాలిటీలో అవినీతి రహిత పాలన అందిస్తామని, పట్టణ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని మున్సిపల్ ఛైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మంథని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క
ELR: Havells పేరుతో నకిలీ వైర్లు విక్రయిస్తున్నట్లు గుర్తించి ఏలూరు పవర్ పేటలోని మహావీర్ ఎలక్ట్రికల్స్పై డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆదేశాలతో పోలీసులు దాడి చేశారు. భారీగా నకిలీ వైర్లు స్వాధీనం చేసుకుని, కంపెనీ ప్రతినిధుల ధృవీకరణతో నిందితుడు కుమార్
SRCL: ఇల్లంతకుంట మండలం అనంతారంలో ఎస్సై సిరిసిల్ల అశోక్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రాణాపాయానికి దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం,
గుంటూరు జీజీహెచ్ ప్రధాన ద్వారం వద్ద గురువారం ఓ గుర్తుతెలియని వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందారు. అస్వస్థతతో పడి ఉన్న ఆయనను సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం మృతదేహాన్