KMM: కారేపల్లి మండలంలోని గేట్ రేలకాయలపల్లిలో హోలీ వేడుకల వేళ విషాదం చోటుచేసుకుంది. సర్పంచ్ కేలోత్ మంగ భర్త బన్సీపై అదే గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు వేడినీళ్లు పోసి దాడికి పాల్పడ్డారు.హోలీ ఆడుదామని పిలిచి ఈ అమానుషానికి ఒడిగట్టారు. గ
ATP: సీఎం చంద్రబాబును ఉండవల్లిలోని నివాసంలో అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు గురువారం కలిశారు. జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యలను నేరుగా
సత్యసాయి: పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గురువారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కూటమి నాయకులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వా
అన్నమయ్య జిల్లాలో 10వ తరగతి విద్యార్థులు గురువారం 11 గంటల నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని డీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మనమిత్ర వాట్స్యాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చని చెప్పారు. www.bse.ap.gov.in,
VZM: మెరకముడిదాం గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో 2026-2027 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ గౌస్య బేగం తెలిపారు. ఈనెల 12వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తు
NGKL: పేద ప్రజల ఆత్మగౌరవమే ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని నడింపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో నేరుగ
W.G: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఈ నెల 9న భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కాళ్ల మండలంలో రచ్చబండ, భీమవరం ప్రకాశం చౌక్ నుంచి కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్
కర్నూలు: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, జాయింట్ కలెక్టర్ ఛాంబర్ సమీపంలో కొందరు అధికారులు విందులు చేసి, ఆ ప్రాంతాన్ని అపరిశుభ్రం చేశారు. ప్రతీ శనివారం పారిశుద్ధ్యంపై ప్రతిజ్ఞ చేయించే కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఇలా చేయడమేంటని ప్రజలు చర్చించ
MDK: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్యం పథకం అమలులో జాప్యం జరుగుతుండటంతో మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఐదారు నెలలుగా ఎఫ్సీఐ (FCI) గోదాముల నుంచి రేషన్ షాపులకు బియ్యం సరఫరా సక
బిర్యానీ ఆకు కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మధుమేహ బాధితుల్లో రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటర