SRPT: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఆకర్షితులయే పార్టీలో చేరికలు మొదలయ్యాయని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. గురువారం కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మోతే మండలానికి చెందిన పలువురు పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.