KNR: తెలంగాణ వెటర్నరీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ జిల్లా వెటర్నరీ డాక్టర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉద్యోగ రీత్యా ఎంత బిజీగా ఉన్నప్పటికీ క్రీడల్లో పాల్గొనడం సిబ్బందిలో నూతనోత్సాహాన్ని నింపుతుందన్నారు. TNGO ప్రెసిడె
వరంగల్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ డా. సత్య శారద తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలను అందజేయాలని ఆమె కోరారు. ప్రజ
CTR: పెనుమూరులోని స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఈనెల 5న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల కరస్పాండెంట్ సురేంద్రరెడ్డి తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఐటీఐ, బీఫామ్ పూర్తి చేసి 18-35 ఏళ్లలోపు ఉన్న వారు పాల్గొనవచ్చని తెలిపారు. నిరుద
భారతీయ రైల్వేలో 22,195 గ్రూప్-డీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోన్లలోనూ ఖాళీలు ఉండగా.. SCR(సికింద్రాబాద్)లో 1012 ఉన్నాయి. పదో తరగతి, సంబంధిత ట్రేడులో ITI అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. ఫీజ్ చెల్లింపునకు ఎల
AKP: ఈ ఏడాది అనకాపల్లి జిల్లా పదవ తరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో నిలవాలని డీఈఓ అప్పారావు నాయుడు అన్నారు. నక్కపల్లి మండలం వేంపాడు జడ్పీ హైస్కూల్లో ఆదివారం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి వందరోజుల ప్రణాళిక అమలు జరుగుతున్న
SRD: ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ, పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలని టీటీయూ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం పోతిరెడ్డిపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీచర్ల జీతాలు
KDP: కాశినాయన మండలం గంగనపల్లె హరిజవాడకు చెందిన కందుల దిలీప్పై (24) దండగులు పెట్రోల్ పోసి నిప్పటించిన విషయం తెలిసిందే. స్థానికులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆది
TPT: రాష్ట్ర మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ను నిన్న సత్యవేడు జనసేన నాయకుడు బాలమురళీకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదుపై చర్చించారు. నిరుపేదలకు రూ.400 సభ్యత్వ రుసుమును తామే భరిస్తామని తెలిపారు. సభ్యత్వం పొందిన వారికి
కృష్ణా: వేట్లపాలెం ఘటనపై మాజీమంత్రి కొడాలి నాని ఆదివారం స్పందించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. 21 మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆక
NLR: కందుకూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని ఆదివారం డీఎస్పీ బాలసుబ్రమణ్యం తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కందుకూరు నియోజకవర్గంతో పాటు పొన్నలూర