ATP: చంద్రగ్రహణం నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు నేడు మూతపడనున్నాయి. తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి, కసాపురం ఆంజనేయ స్వామి, కదిరి లక్ష్మీ నరసింహ స్వామి తదితర ఆలయాల ద్వారాలను గ్రహణ కాలంలో తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అర్
SKLM: కంచిలి నుంచి విశాఖపట్నానికి ఆరు పశువులను వ్యానులో తరలిస్తుండగా పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నట్లు సీఐ రామకృష్ణ నిన్న తెలిపారు. పశువుల అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. పశువులు అక్
TPT: పెళ్లకూరు మండలంలోని చంబడి పాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. రోడ్డు పక్కన వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో స్పాట్లో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాహనం వివరాల కోసం దర్యాప్తు
KDP: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ ఈనెల 5న జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ CM YS జగన్ గురువారం ప్రొద్దుటూరు రానున్నారు. ఆయన బెంగుళూరు నుంచి బయలుదేరి ప్రొద్దుటూరు వస్తున్నారు. ఈ మేరకు జగన్ పీఏ నాగే
ASR: జిల్లాలోని ప్రాథమిక రంగాల ఆర్థిక పురోగతి, నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనపై జిల్లా అధికార యంత్రాంగం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం అధికారులతో వీసీ నిర్వహించారు. ఆర్థిక పనితీరు సాధనలో వెనుకబడి
ADB: తలమడుగు మండలంలోని కుచలాపూర్ గ్రామంలో ఆదిలాబాద్ MP గోడం నగేశ్ సోమవారం పర్యటించారు. గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగి జక్కుల సదాశివ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఎంపీ నగేశ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూ
నెల్లూరు: వరికుంటపాడు మండలంలో గండిపాలెం జలాశయం అధికారుల నిర్లక్ష్యంపై రైతులు మండిపడుతున్నారు. కాల్వల్లో పూడిక, కంపచెట్లు, ఆక్రమణలు తొలగించకుండానే నీరు విడుదల చేయడంతో 11 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. నీరంతా వృథాగా పోతుండగా, చివరి ఆయకట్టు
BHPL: గోరికొత్తపల్లి మండలం గాంధీనగర్ గ్రామంలో సోమవారం సాయంత్రం గ్రామ సర్పంచ్ బొజ్జం మమత-సురేష్ ఆధ్వర్యంలో BPM నాగేశ్వరి గ్రామ ప్రజలకు పోస్ట్ ఆఫీస్ పథకాలను వివరించారు. నాగేశ్వరి మాట్లాడుతూ.. గ్రామస్తులు పోస్ట్ ఆఫీస్ పథకాలను సద్వినియోగం చేసుకోవ
KMM: ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అనుదీప్, డీపీవోకు సోమవారం సర్పంచ్ పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. సింగరేణి గ్రామపంచాయతీ సమస్యలు పరిష్కరించాలని స్వయంగా కలెక్టర్కు వారు వివరించారు. అలాగే ఇతర సమస్యల గురించి కలెక్టర్ దృష్ట
MBNR: అడ్డాకుల మండలంలోని కందూరు గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నేడు జరిగే చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. గ్రహణం అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి రాత్ర