E.G: కాతేరులో నైతిక విద్యా సదస్సులో ప్రవచన వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. వ్యక్తి మారితేనే సమాజం మారుతుందని, మనం కట్టుబాటుతో జీవించడం కేవలం విద్య ద్వారా సాధ్యమని తెలిపారు. సెల్ ఫోన్ దుష్ప్రభావాలను నివారించ
MDK: హవేలిఘనపూర్ ప్రభుత్వ ఐటీఐలోని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ (ATC)లో ఉచిత నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు ప్రిన్సిపాల్ గుమ్మకొండ శ్రీనివాసులు తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) కింద పదో తరగతి ఉత్తీర్ణులు, ఇంటర్, డిగ్రీ మధ్య
SRCL: బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో గత కొన్నేళ్లుగా మూతపడి ఉన్న వాటర్ ప్లాంట్ను తిరిగి ప్రారంభించారు. గ్రామంలో నీటి సరఫరాకు సంబంధించిన గేట్ వాల్స్, పైపు లీకేజీలు, హ్యాండ్ బోర్లనుకూడా మరమ్మతులు చేశారు. ఈ చర్యలతో గ్రామ ప్రజలు సంతోషం వ
W.G: పెనుగొండ మండల శివాలయం సమీపంలో సోమవారం రాత్రి వంట గ్యాస్ లీకై నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. బాధితులు తమ్మ నాగేశ్వరరావు, లక్ష్మి, సమతం మణి, పల్లవిగా గుర్తించారు. వీరిలో మణి పరిస్థితి విషమంగా ఉండటంతో తణుకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తహసీ
NRML: ఆరేళ్లుగా కార్యాలయాల చుట్టూ ఐసీడీఎస్ అధికారి తిప్పించుకుంటున్నారని ఇద్దరు అనాథ అక్కాచెల్లెళ్లు కలెక్టర్ ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. సుమారు 600 సార్లు తిరిగినా అనాథ సర్టిఫికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్ ముందే సదరు
సత్యసాయి: కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సోమవారం హిందూపురంలోని ప్రధాన తపాలా కార్యాలయాన్ని తనిఖీ చేశారు. పొదుపు పథకాలు, ఆధార్ నమోదు, పార్శిల్ సేవలపై అధికారులతో సమీక్షించారు. ‘సుకన్య సమృద్ధి’ వంటి పథకాలను ప్రజలకు చేరవ చేయాలని, ‘పీఎం విశ్వకర్మ̵
PLD: మహిళల భద్రత కోసం ‘మిషన్ శక్తి వన్ స్టాప్ సెంటర్’ అత్యవసర సేవల వాహనాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా జెండా ఊపి ప్రారంభించారు. ఆపదలో ఉన్న మహిళలకు తక్షణమే సాయం అందించే లక్ష్యంతో ఈ వాహనాన్ని 24 గంటలూ అందుబాటులో ఉంచుతున్నట్లు ఆమె తె
CTR: గంగవరం మండలంలోని కొత్తూరు గ్రామంలో మహిళపై అత్యాచారయత్నం జరిగిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన 59 ఏళ్ల మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన కృష్ణప్ప మద్యం సేవించి ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు సమాచారం. మహిళ గ
GNTR: కాకుమానుకు చెందిన కత్తి మహంకాళి అనే గర్భిణి సోమవారం రాత్రి బాపట్ల ఆస్పత్రికి వెళ్తుండగా, మార్గమధ్యలో అప్పాపురం వద్ద 108 అంబులెన్స్లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పురిటి నొప్పులు అధికం కావడంతో ఈఎంటీ మురళి, పైలట్ యుగంధర్ ప్రసవం చేయగ
KNR: దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని కరీంనగర్ ప్రజావాణిలో హుజూరాబాద్ నియోజకవర్గం దళిత బంధు సాధన సమితి వినతిపత్రం అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేసిన దళితబంధు పథకం గ్రౌండింగ్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన