KDP: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ ఈనెల 5న జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ CM YS జగన్ గురువారం ప్రొద్దుటూరు రానున్నారు. ఆయన బెంగుళూరు నుంచి బయలుదేరి ప్రొద్దుటూరు వస్తున్నారు. ఈ మేరకు జగన్ పీఏ నాగేశ్వరరావు రెడ్డి ప్రొద్దుటూరు పర్యటన వివరాలను అధికారికంగా విడుదల చేశారు.