KNR: భద్రతపై అవగాహన కల్పించే ‘అరైవ్ అలైవ్’లో భాగంగా ఈ నెల 27న వాహన చోదకులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. కరీంనగర్ కమిషనరేట్లో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ప్రమాదాల నివారణలో కంటిచూప
క్రౌంచాసనం అనేది డయాబెటిస్ నియంత్రణకు, శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడే యోగాసనం. ఇది నేలపై కూర్చుని ఒక కాలును మడిచి, రెండో కాలును పైకి చాచి చేతులతో పట్టుకోవడం ద్వారా చేస్తారు. ఇది శరీర సమతుల్యతను, కాళ్ల బలాన్ని పెంచుతుంది. ఈ ఆ
ELR: ఉంగుటూరు నియోజకవర్గంలో ఈనెల 26 నుంచి మార్చి 10 వరకు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ధర్మరాజు తెలిపారు. సభ్యత్వం పొందిన వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. పార్టీలో తగిన గుర్తింపుత
NDL: రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. మరి కొందరికి డిప్యూటీ కలెక్టర్లుగా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్పై పోస్టింగ్ ఇచ్చింది. ఇందులో భాగంగా బనగానపల్లె ఆర్డీవోగా నరేంద్రనాథ్ రెడ్డిని నియమించింది.
KRNL: పత్తికొండ పట్టణంలోని నడిరోడ్డుపై మంగళవారం రాత్రి ఓ పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు చెడిపోయింది. కోర్టు, పోలీస్ స్టేషన్, రీడింగ్ రూమ్, నాలుగు స్తంభాల కూడలి వంటి ముఖ్యమైన ప్రాంతాలు కావడంతో అక్కడ తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇరుకు రోడ్డుపై గంటస
NLR: కలువాయి మండలం చింతలాత్మకూరు గ్రామ సర్పంచ్ ఏలూరు ప్రభావతి తన పొలాన్ని అక్రమించుకున్నారని అదే గ్రామానికి చెందిన నూటేటి జనజ ఆరోపించారు. రీ సర్వేలో తన భూమిని సర్పంచ్ పేరు మీదకి మార్చుకున్నారని వాపోయారు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగిన తన
CTR: రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న కొందరు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు కలెక్టరేట్లో పనిచేస్తున్న అనుపమను నగరి ఆర్డీవోగా నియమించారు. ప్రస్తుతం నగరిలో ఆర్డీవోగా ఉన్న భవాని శ
MBNR: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనునట్లు అధికారులు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. పరీక్షల కోసం జిల్లాలో మొత్తంగా 35 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అందులో 20 ప్రభుత్వ కళాశాలలు కాగా 15 ప్రైవేట్ కళాశాలలన్నా
NGKL: అపెక్స్ నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్షలో అచ్చంపేట ఓ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అర్పిత్ కృష్ణ (నేషనల్ ర్యాంక్-3), రాకేష్ (స్టేట్ ర్యాంక్-2)తో పాటు రూపేష్, రిషిక్, సుష్మ జోనల్ స్థాయిలో ర్యాంకులు సాధించారు. విద్యార్థుల విజయంపై పా
MDK: పాపన్నపేట మంజీరా నదీ తీరంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతుంది. ఎనికపల్లి, చిత్రలా, గాజులగూడెం పరిధిలో రాత్రి 11 గంటల తర్వాత నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చీకటి పడగానే ట్రాక్టర్లతో ఇసుకను అక్రమ