AP: CID నోటీసులపై మాజీ MLA ఆళ్ల రామకృష్ఱారెడ్డి స్పందించారు. ‘ఈ నెల 23 ACB కోర్టు నుంచి నాకు నోటీసులు అందాయి. భూముల విలువ పెంచుకోవడానికి IAS శ్రీకాంత్ను తప్పించి శ్రీధర్ను నియమించారు. RK హౌసింగ్ బినామి పేరుతో మంత్రి నారాయణ భూములు కొన్నారు. కంతేరు సమ
SRD: ఖేడ్ నియోజకవర్గంలో ప్రయాణికుల సౌకర్యాలు, అభిప్రాయాలు సూచనలు తెలుసుకునేందుకుగాను రేపు డయల్ యువర్ DM నిర్వహిస్తున్నట్లు ఖేడ్ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 26 గురువారం ఉదయం 11:00 నుంచి 12:00 వరకు డయల్ యువర్ DM కార్యక్
AP: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ అన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే నినాదమన్నారు. ప్రతి జిల్లాలో మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్నారు. MOUలు కుదిరిన 77 ప్రాజెక్టులు GOM ట్ర
ATP: గార్లదిన్నె మండలంలో మరణించిన భారత సైనికుడు సాకే నరేష్ భౌతికకాయానికి ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మొంటిమడుగు కేశవరెడ్డి సతీమణి విజేత నివాళులర్పించారు. గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని నరేష్ కుటుంబ సభ్యులను అక్కున చేర్చుకుని పరామ
CTR: చెరువులకు గ్రావిటీ ద్వారా నీరు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అసెంబ్లీలో బుధవారం కోరారు. పశ్చిమ ప్రాంతాలలో కరువును తీర్చేందుకు హంద్రీనీవా జలాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. కుప్పానికి వెళ్త
గుంటూరు జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్కి జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఘన స్వాగతం పలికారు. చినకొండ్రుపాడులో నిర్వహించిన ప్రైవేట్ వైద్య కళాశాల స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ని కలెక్టర్ పుష్పగుచ్
VZM: తెర్లాం మండలంలోని గోపాలవలస, జగన్నాథవలస, సతివాడ రోడ్లు దుర్భరంగా ఉన్నాయని వాటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని బుధవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే బేబినాయన కోరారు. వైసీపీ హయాంలో PR రోడ్లను R&Bలో విలీనం చేసినా నిధులకు ప్రతిపాదనలు చేయలేదన్నారు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూకు ఎంపికైన వారి జాబితా విడుదలైంది. ఈ మేరకు యూపీఎస్సీ తన వెబ్సైట్లో జాబితాను ఉంచింది. అభ్యర్థులు వెబ్సైట్లో జాబితాను చూసుకోవాలని తెలిపింది.
TG: కాంగ్రెస్పై బీజేపీ చీఫ్ రాంచందర్రావు తీవ్ర విమర్శలు చేశారు. యువతను తప్పుదోవ పట్టిస్తున్న రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా కొందరు మావోయిస్టులు లొంగిపోతే ‘ఆపరేషన్ కగార్’ పూర్తవుతుందని పేర్కొన్నారు. అంత
కృష్ణా: మచిలీపట్నం–పెడన NH216 జాతీయ రహదారిపై ట్రాఫిక్ సీఐ నున్న రాజు బుధవారం వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానా విధించి, వారితో అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించారు. నంబర్ ప్ల