AKP: నర్సీపట్నం బలిఘట్టం పరిసర ప్రాంతాలలో రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని APEPDCIL EE రామకృష్ణ తెలిపారు. బలిఘట్టం, బయపురెడ్డిపాలెం, దుగ్గాడ, శ్రీరాంపురం,మెట్టపాలెం, కృష్ణాపురం, కళ్ళెంపూడి సీతయ్యపాలెం, ములకలపూడి బెన్నవరం ఏరియాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.