NDL: బేతంచర్ల మండల అధ్యక్షుడు ఎల్ల నాగయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఎంబాయి గ్రామానికి చెందిన సుమారు 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ముగ్ధులై వారు పార్టీలో చేరారన్నారు.