NTR: ఏపీ కేబినెట్ సమావేశంలో పనిచేసే మహిళలకు శుభవార్త ప్రకటించారు. మిషన్ శక్తి కింద వర్కింగ్ ఉమెన్స్ కోసం ‘సఖీ నివాస్’ పేరుతో హాస్టళ్ల ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అమరావతిలో భూకేటాయింపులు, సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహం, సీఆర్డీఏ నిర్ణయాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.