KDP: కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజల సుఖసంతోషాలేనని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి అన్నారు. శనివారం కొండాపురం మండలం ఎస్.తిమ్మాపురం గ్రామంలో NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.