KDP: ఖాజీపేట మండలం అగ్రహారంలో నత్తఢ్ షావల్లి దర్గా వద్ద ఏర్పాటుచేసిన చేతి పంపు చాలా కాలంగా మరమ్మతుకు గురైందని, అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు అన్నారు. వేసవికాలంలో తాత్కాలిక నీటి అవసరాల కోసం చేతి పంపు ఎంతగానో ఉపయోగంగా ఉండేదని స్థానికులన్నారు. RWS అధికారులు ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని చేతిపంపును బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.