ASR: చింతపల్లి పంచాయతీలో పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లు మంజూరైన లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని టీడీపీ మండల నేతలు ఆనందరావు, నాగభూషణం, గాంధీ, చినబాబు కోరారు. ఈమేరకు శనివారం మండల తహసీల్దార్ కే.శంకరరావు, పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రాలు అందజేశారు. ఇళ్లు మంజూరైన 42 మంది లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు లేవన్నారు.
Tags :