KRNL: మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. బాధితులకు అవసరమైన సేవలు అందేలా చూడాలని పోలీస్, రెవెన్యూ, ఆరోగ్య శాఖ అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు.